పోలీస్ వాహనాన్ని పేల్చివేసిన మావోయిస్టులు

ఒక ఏఎస్పి మృతి. ఒక ఎస్సై సీఐ కి తీవ్ర గాయాలు .. భద్రాచలం, ప్రజాతంత్ర, జూన్ 09 : ఛత్తీస్ గడ్ రాష్ట్రంలోని సుక్మా జిల్లాలో దారుణం జరిగింది. ఏ ఎస్ పి ప్రయాణిస్తున్న వాహనాన్ని మావోయిస్టులు పేల్చివేశారు. ఈ సంఘటనలు ఏ ఎస్ పి ఆకాశ్ రావు మృతి చెందారు. ఈయనతోపాటు ఒక…
