Tag #operation sidoor #did not end #tjhree days #Army chief #Upendra Dwivedi

ఆపరేషన్‌ ‌సిందూర్‌ ‌మూడ్రోజుల్లో ముగియలేదు

– ఆర్మీ చీఫ్‌ ఉపేంద్ర ద్వివేది ఆసక్తిక వ్యాఖ్యలు న్యూదిల్లీ,సెప్టెంబర్‌ 6: ‌జమ్మూకశ్మీర్‌లోని పహల్గాంలో పర్యాటకులపై జరిగిన ఉగ్రదాడికి ప్రతీకారంగా భారత్‌ ఆపరేషన్‌ ‌సిందూర్‌ ‌చేపట్టడం, ముగించడంపై ఆర్మీ చీఫ్‌ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఈ ఆపరేషన్‌ అం‌దరూ అనుకున్నట్లు మూడు రోజుల్లోనే ముగిసిపోలేదని, చాలా రోజులు కొనసాగిందని ఆర్మీ చీఫ్‌ ఉపేంద్ర ద్వివేది పేర్కొన్నారు.…