ఆపరేషన్ కగార్పై మాట్లాడితే అర్బన్ నక్సల్ అన్నారు

పిసిసి చీఫ్ మహేశ్ కుమార్ గౌడ్ ఆవేదన హైదరాబాద్,ప్రజాతంత్ర,జూలై10: ఆపరేషన్ కగార్పై రౌండ్ టేబుల్ సమావేశంలో మాట్లాడిన వెంటనే తనపై అర్బన్ నక్సలైట్, దేశద్రోహి ముద్ర వేశారని తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు, ఎమ్మెల్సీ మహేశ్ కుమార్ గౌడ్ ఆవేదన వ్యక్తం చేశారు. గురువారం సీపీఐ మఖ్దూమ్ కార్యాలయ పునఃప్రారంభ కార్యక్రమంలో ఆయన పాల్గొని…
