దేశ భవిష్యత్తు మార్చేది విద్య మాత్రమే

– ప్రతి ఒక్కరూ చదువుకోవాలి – ఇదే జాతీయ విద్యా విధానం – మౌలానా అబ్దుల్ కలాం ఆజాద్ ఆశయాలే లక్ష్యం – స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ వికారాబాద్, ప్రజాతంత్ర, నవంబర్ 11: దేశ భవిష్యత్తును మార్చ గల శక్తి విద్యకు మాత్రమే ఉందని శాసన సభ సభాపతి గడ్డం ప్రసాద్ కుమార్ అన్నారు.…
