వంద రోజుల మైలు రాయి దాటిన ఆన్లైన్ డైలీ

– ‘సురక్ష’ ప్రత్యేక సంచికను ఆవిష్కరించిన డీజీపీ హైదరాబాద్, ప్రజాతంత్ర, ఫిబ్రవరి 7: తెలంగాణ పోలీస్ శాఖ అధికారిక గొంతుకగా, సిబ్బందికి సమాచార వారధిగా సేవలందిస్తున్న ‘సురక్ష’ ఆన్లైన్ డైలీ వంద రోజుల మైలురాయిని దాటింది. ఈ సందర్భంగా శనివారం డిజిపి కార్యాలయంలో శతదినోత్సవ వేడుక జరిగింది. డీజీపీ బి.శివధర్ రెడ్డి ముఖ్య అతిథిగా విచ్చేసి,…
