Tag #One lakh flowers #offered #Lakshminarasimha #Yadagirigutta

యాదాద్రీశుడికి లక్ష పుష్పార్చన

యాదగిరిగుట్ట, ప్రజాతంత్ర, జనవరి 14: ప్రముఖ పుణ్యక్షేత్రం యాదగిరిగుట్ట శ్రీ లక్ష్మీనరసింహస్వామి వారి ఆలయంలో బుధవారం లక్ష పుష్పార్చన నిర్వహించారు. బుధవారం ఏకాదశి పర్వదినాన్ని పురస్కరించుకొని ఉత్సవమూర్తులను నిత్య పూజల అనంతరం ఆలయ అర్చకులు ముఖ మండపంలో పట్టువస్త్రాలు, బంగారు ఆభరణాలతో, వజ్ర వైఢూర్యాలతో దివ్య మనోహరంగా ప్రత్యేకంగా అలంకరించారు. అనంతరం రంగురంగుల పూలతో స్వామి…