న్యూ ఇయర్ వేడుకల్లో విషాదం

– హైదరాబాద్లో బిర్యాని తిని ఒకరి మృతి – 15 మందికి తీవ్ర అస్వస్థత హైదరాబాద్,ప్రజాతంత్ర,జనవరి01: రాష్ట్రవ్యాప్తంగా డిసెంబర్ 31 రాత్రి న్యూ ఇయర్ సెలబ్రేషన్స్ గ్రాండ్గా జరుపుకున్నారు. పబ్బులు, క్లబ్బులు, ఫామ్ హౌస్, రిసార్టస్ కొంతమంది సొంత రూముల్లో న్యూ ఇయర్ సంబరాలు చేసుకున్నారు. కొత్త ఏడాదిలో కొన్నిచోట్ల విషాదాలు చోటుచేసుకున్నాయి. న్యూ ఇయర్…
