కోటి మంది మహిళలకు కోటి చీరలు

– అర్హులైన ప్రతీ మహిళకు ఇందిరమ్మ చీర – ఇందిర జయంతి సందర్భంగా పంపిణీ ప్రారంభం – సమీక్షలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి హైదరాబాద్, ప్రజాతంత్ర, నవంబర్ 18: కోటి మంది మహిళలకు కోటి చీరలను అందించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుందని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. ఇందిరమ్మ చీరలకు సంబంధించి మంగళవారం…
