Tag #on 28th #National Lok Adalat #DGP briefed #to High Court Justice

28న జాతీయ లోక్ అదాలత్

హైదరాబాద్ , ప్ర‌జాతంత్ర‌, మార్చి 23: ఈ నెల 28న నిర్వహించనున్న జాతీయ లోక్ అదాలత్ సందర్భంగా రాష్ట్రవ్యాప్తంగా గరిష్ఠ సంఖ్యలో రాజీపడదగ్గ కేసులను పరిష్కరించేందుకు పోలీసు శాఖ అన్ని ఏర్పాట్లు పూర్తి చేసిందని డీజీపీ బి.శివధర్ రెడ్డి, హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ పి.శ్యామ్ కోషికి వివరించారు. వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సోమవారం డిజిపి హైకోర్టు…