Tag #OMC #permissions #IAS Srilakshmi

ఓఎంసీకి శ్రీలక్ష్మి అనుమతి ఇచ్చారు : సీబీఐ

హైదరాబాద్‌, ప్రజాతంత్ర, జులై 17: పరిశ్రమల శాఖ కార్యదర్శిగా వై.శ్రీలక్ష్మి 2006 మే 17న బాధ్యతలు స్వీకరించాక ఓబుళాపురం మైనింగ్‌ కంపెనీ (ఓఎంసీ)కి లీజు అనుమతులు లభించాయని సీబీఐ తెలంగాణ హైకోర్టులో వాదించింది. ఆ కేసులో 6వ నిందితురాలైన శ్రీలక్ష్మి లీజులను మంజూరు చేసేందుకు ముడుపులు డిమాండ్‌ చేశారని తెలిపింది. ఆమె దాఖలు చేసిన డిశ్చార్జి…