తిరిగి స్పీకర్ స్థానంలో విధులకు ఓంబిర్లా

-తనకు ఎలాంటి భేదభావాలు లేవని ప్రకటన -నిబంధనల మేరకే నడచుకున్నానని వెల్లడి న్యూదిల్లీ, మార్చి 12: విపక్షాలు ప్రవేశపెట్టిన అవిశ్వాస తీర్మానం వీగిపోయిన నేపథ్యంలో గురువారం లోక్సభ స్పీకర్ ఓం బిర్లా తిరిగి స్పీకర్ స్థానంలోకి వచ్చారు. అలాగే ఆయన తన పనితీరుపైనా స్పందించారు. ప్రతి ఎంపీకి లోక్సభలో మాట్లాడే అవకాశం కల్పించడానికి తాను ఎల్లప్పుడూ…
