ఆయిల్ పామ్ సాగుతో రైతులకు మహర్దశ

– ఈ ఏడాది 1.25 లక్షల ఎకరాల్లో సాగు – రూ.456 కోట్లు కేటాయింపు – స్వయంసమృద్ధికి 70 లక్షల ఎకరాల్లో సాగు చేయాలి – మంత్రి తుమ్మల కామారెడ్డి, ప్రజాతంత్ర,ఫిబ్రవరి 20: రాష్ట్రంలో ఆయిల్ పామ్ సాగుతో రైతాంగానికి మహర్దశ పట్టనుందని వ్యవసాయ, సహకార, మార్కెటింగ్, చేనేత & జౌళి శాఖల మంత్రి శ్రీ…
