Tag occasion of the birth anniversary

భారత దేశం నా మాతృ భూమి..

దేశ భక్తిని చాటి చెప్పి మంచి తనాన్ని పెంచే  ప్రతిజ్ఞ   (జూన్‌ 10  ‌పైడిమర్రి వెంకటసుబ్బారావు జయంతి ) భారతదేశం నా మాతృ భూమి అంటూ దేశం గొప్ప తనాన్ని చాటిన దేశ భక్తుడు.దేశ భక్తి ని నర నరాన నింపే ప్రతిజ్ఞను రాసింది మన తెలంగాణ బిడ్డనే.తెలంగాణ వచ్చిన తర్వాతనే వీరి పేరు…