తెలంగాణ భవన్లో దీక్షాదివస్కు అభ్యంతరం

రక్తదానంతో సరిపెట్టుకున్న బిఆర్ఎస్ నేతలు హైదరాబాద్, ప్రజాతంత్ర, నవంబర్ 29 : బీఆర్ఎస్ పార్టీకి నిరాశ ఎదురైంది. దీక్షా దివస్కు పోలీస్ అధికారులు అనుమతి నిరాకరించారు. పోలీస్ కమిషనర్తో ఫోన్లో మాట్లాడిన బీఆర్ఎస్ నేత శంబీపూర్ రాజు, లీగల్ సెల్ నేత సోమ భరత్ పాల్గొననున్నారు. బీఆర్ఎస్ దీక్ష దివస్కు అనుమతి లేదని సీపీ తేల్చి…
