Tag #Objection raised #over use of Srisailam water #for power generation

శ్రీశైలం నీరు విద్యుదుత్పత్తికి వాడకంపై అభ్యంతరం

– తెలంగాణకు కేఆర్ఎంబీ కీలక ఆదేశాలు హైదరాబాద్, ప్రజాతంత్ర, సెప్టెంబర్ 4: తెలంగాణకు కృష్ణా నదీ యాజమాన్య బోర్డు (కేఆర్ఎంబీ) కీలక ఆదేశాలు జారీ చేసింది. శ్రీశైలం నీటిని విద్యుత్ ఉత్పత్తికి వాడటంపై తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసింది. అదే సమయంలో తక్షణమే విద్యుత్ ఉత్పత్తి నిలిపివేయాలని ఆదేశించింది. కేవలం తాగునీటి అవసరాలకు కృష్ణా జలాలు…