గురుకులాల విద్యార్థులకు పౌష్టికాహారం

8 లక్షల మంది విద్యార్థులకు 470 కోట్ల కేటాయింపు 3,943 విద్యాసంస్థలలో నాణ్యమైన ఆహారం మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ప్రభుత్వ వసతి గృహాలతో పాటు సాంఘీక సంక్షేమ రెసిడెన్షియల్ పాఠశాలల్లోని విద్యార్థులకు పౌష్టికాహారం అందించేందుకు రాష్ట్ర ప్రభుత్వం రూ.470 కోట్లు కేటాయించిందని రాష్ట్ర నీటిపారుదల పౌర సరఫరాల శాఖామంత్రి కెప్టెన్ ఎన్.ఉత్తమ్ కుమార్ రెడ్డి…
