నర్సు నిమిషకు భారీ ఊరట.. ఉరిశిక్ష వాయిదా

ఇంటర్నెట్ డెస్క్: కేరళకు చెందిన నర్సు నిమిష ప్రియకు యెమెన్లో పెద్ద ఊరట లభించింది. యెమెన్ ప్రభుత్వం చివరి క్షణంలో ఆమెకు విధించిన ఉరిశిక్ష అమలును వాయిదా వేసింది. ఆ దేశ ప్రభుత్వంతో కేంద్రం చర్చలు కొనసాగుతున్నాయి. ఎట్టకేలకు ఆ ప్రయత్నాలు ఫలించడంతో రేపు అమలు కావాల్సిన ఉరిశిక్ష తాత్కాలికంగా వాయిదా పడిరది. కేరళకు చెందిన…
