వోట్ చోరీపై అణుబాంబు లాంటి ఆధారాలు

– పునరుద్ఘాటించిన కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ లక్నో, సెప్టెంబర్11: వోట్ చోరీ గురించి త్వరలో అణుబాంబు లాంటి ఆధారాలు వెల్లడిస్తానని లోక్సభ ప్రతిపక్ష నేత రాహుల్గాంధీ పేర్కొన్నారు. బిజెపి వోట్ చోరీకి పాల్పడుతున్నదని పునరుద్ఘాటించారు.వోట్ చోరీకి సంబంధించి ఇప్పటికే కొన్ని వెల్లడించానని, భవిష్యత్తులో’ హైడ్రోజన్ బాంబ్ వంటి ఆధారాలు బయటపెడతానని అన్నారు.తన నియోజకవర్గం రారుబరేలీలో…
