Tag #Notices to IAS officers #Highcourt #Telangana

పలువురు ఐఏఎస్‌లకు కోర్టుధిక్కరణ నోటీసులు

–  వ్యక్తిగతంగా కోర్టుకు రావాలని హైకోర్టు ఆదేశం హైదరాబాద్, ప్రజాతంత్ర, జులై 16 : తామిచ్చిన ఆదేశాల్ని ఎందుకు అమలు చేయలేదో స్వయంగా కోర్టుకు వచ్చి వివరణ ఇవ్వాలని పశుసంవర్థక శాఖ స్పెషల్‌ చీఫ్‌ సెక్రటరీ సబ్యసాచి ఘోష్, ఆర్థిక శాఖ ముఖ్య కార్యదర్శి సందీప్‌కుమార్‌ సుల్తానియా, మత్స్యశాఖ కమిషనర్‌ ప్రియాంక ఆలా, మత్స్యశాఖ డిప్యూటీ…