Tag notice to revanth reddy

ఎన్నికల ప్రచారంలో ఆర్‌ఎస్‌ఎస్‌పై వ్యాఖ్యలు

సిఎం రేవంత్‌కు హైకోర్టు నోటీసులు హైదరాబాద్‌, ఆగస్ట్ 22(ఆర్‌ఎన్‌ఎ) : ‌లోక్‌ ‌సభ ఎన్నికల సందర్భంగా కొత్తగూడెం సభలో భారతీయ జనతా పార్టీపై చేసిన సంచలన వ్యాఖ్యలపై రాష్ట్ర హైకోర్టు ముఖ్యమంత్రి రేవంత్‌ ‌రెడ్డికి నోటీసులు జారీ చేసింది. దేశవ్యాప్తంగా ఉన్న రిజర్వేషన్లను ఎత్తేసేందుకు బిజెపి కుట్ర పన్నుతుందని, రాజ్యాంగాన్ని మార్చబోతున్నారని ఆనాడు రేవంత్‌ ‌రెడ్డి…