మంత్రి సురేఖపై నాన్-బెయిలబుల్ వారెంట్

– నాంపల్లి కోర్టు కీలక ఆదేశాలు – కేటీఆర్ దాఖలు చేసిన పరువు నష్టం కేసు హైదరాబాద్, ప్రజాతంత్ర, డిసెంబర్ 11: మంత్రి కొండా సురేఖకు నాంపల్లి కోర్టులో గట్టి ఎదురుదెబ్బ తగిలింది. కేటీఆర్ దాఖలు చేసిన క్రిమినల్ పరువు నష్టం కేసులో న్యాయస్థానం ఆమెపై నాన్-బెయిలబుల్ వారెంట్ జారీ చేసింది. గురువారం ఈ కేసు…
