ఆర్థిక శాస్త్రంలో ముగ్గురికి నోబెల్ పురస్కారం

స్టాక్హోమ్, అక్టోబర్ 13 : ఆర్థిక శాస్త్రంలో ఈ ఏడాది ముగ్గురికి నోబెల్ పురస్కారాన్ని ప్రకటించారు. జోయల్ మోకిర్, ఫిలిప్ అఘియాన్, పీటర్ హోవిట్లను ఈ అవార్డు వరించినట్లు సోమవారం స్టాక్హోమ్లో నోబెల్ కమిటీ వెల్లడించింది. ఆవిష్కరణలతో జరిగే ఆర్థిక ప్రగతిని ఈ శాస్త్రవేత్తలు వివరించినట్లు నోబెల్ కమిటీ తన ప్రకటనలో పేర్కొన్నది. నోబెల్ పురస్కారంలో…
