Tag no victims of Bhubharathi statement

భూభారతి బాధితులు ఉండకూడదు

There should be no victims of Bhubharathi.

గత ప్రభుత్వ పదేండ్ల పాలనలో ప్రజలు భూసంబంధిత సమస్యలతో సతమతమయిన సంగతి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ముఖ్యంగా ‘ధరణి’ పోర్టల్ బాధితుల అవస్థలు అయితే వర్ణనాతీతమే. రకరకాల సమస్యలతో జనం ఇక్కట్లు పడ్డారు..ఇప్పటికీ పడుతున్నారు. ఈ నేపథ్యంలో ప్రస్తుత కాంగ్రెస్ సర్కారు ‘ధరణి’ స్థానంలో ‘భూభారతి’ చట్టం తీసుకొచ్చింది. సుమారు 9 వేల పై చిలుకు భూభారతి…