Tag #no topic on Banakacharla #Delhi meeting #CM Revanth

బనకచర్లపై  చర్చకు రాలేదు

– అపెక్స్ ‌కమిటీ కాదు కనక ప్రస్తావించలే – కృష్ణా, గోదావరి జలాలపై ఉన్నతస్థాయి కమిటీ – టెలిమెట్రీల ఏర్పాటుకు ఇరు రాష్ట్రాలు అంగీకారం – సీఎం రేవంత్‌ ‌రెడ్డి వెల్లడి న్యూదిల్లీ, ప్ర‌జాతంత్ర‌, జూలై16: తెలుగు రాష్ట్రాల మధ్య కృష్ణా, గోదావరి జలాల అంశంలో ఉన్న సమస్యలపై చర్చించడానికి అధికారులు, ఇంజినీర్లతో కమిటీ ఏర్పాటు…