ఎలాంటి పెగాసస్ స్పైవేర్ గుర్తించలేదు
స్పష్టం చేసిన సీజేఐ ఎన్వీ రమణ నేతృత్వంలోని ధర్మాసనం విచారణకు కేంద్రం సహకరించలేదని చీఫ్ జస్టిస్ వివరణ న్యూ దిల్లీ, ఆగస్ట్ 23(ఆర్ఎన్ఏ) : దేశ రాజకీయాలకు ఓ కుదుపుకుదిపేసిన పెగాసస్ స్పైవేర్ పై సుప్రీంకోర్టు ఏర్పాటు చేసిన కమిటీ తన రిపోర్టును ఈ రోజు సుప్రీంకోర్టుకు అంద చేసింది. దీనిపై సీజేఐ ఎన్వీ రమణ…
