Tag #no injustice #to the southern states #PM Modi

దక్షిణాది రాష్ట్రాలకు అన్యాయం జరగదు

– సీట్లు కోల్పోతామన్న వాదనలో అర్థం లేదు – కేరళ ఎన్నికల ప్రచారంలో ప్రధాని మోదీ తిరువనంతపురం, ఏప్రిల్‌ 4: ‌జనాభా నియంత్రణతో దక్షిణాది రాష్ట్రాలు లోక్‌సభ స్థానాలు కోల్పోతాయంటూ చేస్తున్న వాదనల్లో నిజం లేదని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ  స్పష్టం చేశారు. కొందరు కావాలనే ఈ వాదనను తెరపైకి తెచ్చారని అన్నారు. కేరళ అసెంబ్లీ…