బనకచర్లపై రాజీపడబోము

– ఆల్మట్టి ఎత్తుపెంచడాన్ని అంగీకరించం – ప్రజల్లో అపోహలు సృష్టిస్తున్న బీఆర్ఎస్ – మంత్రి ఉత్తవమ్కుమార్ కోదాడ, ప్రజాతంత్ర, అక్టోబర్ 15: బీఆర్ఎస్ నేతలు అపోహలు సృష్టిస్తున్నారని, నమ్మశక్యం కాని మాటలతో ప్రజల్లో గందరగోళం సృష్టించేందుకు కుట్రలకు తెర లేపారని నీటిపారుదల శాఖ మంత్రి కెప్టెన్ ఉత్తమ్కుమార్ రెడ్డి విమర్శించారు. సూర్యాపేట జిల్లా హుజూర్నగర్, కోదాడ…
