ప్రజలకిచ్చిన హామీలపై స్పష్టత ఏదీ?

హైదరాబాద్, ప్రజాతంత్ర, మార్చి 16: గవర్నర్ ప్రసంగంలో ప్రజలకు ఇచ్చిన హామీల గురిం చి ఎలాంటి ప్రస్తావన లేదని బీజేపీ ఎమ్మెల్యే పాయల్ శంకర్ అన్నారు. రైతుల ఇబ్బం దులు, ఉద్యోగాల భర్తీ గురించి లేదని, ఉద్యో గుల సమస్యలపై ప్రస్తావించలేదని తెలిపారు. ప్రపం అసెంబ్లీలో గవర్నర్ ప్రసంగంపై బీజేపీ ఎమ్మె ల్యే పాయల్ శంకర్…
