నిజామాబాద్ మేయర్ పీఠం కాంగ్రెస్కే
– ఎంఐఎం మద్దతుకుతోడు ఎక్స్ అఫీషియోల బలం – మేయర్గా ఎన్నికైన ఉమారాణి నిజామాబాద్, ప్రజాతంత్ర, ఫిబ్రవరి 16: నిజామాబాద్ నగర మేయర్ పీఠం ఎవరికి దక్కుతుందనే ఉత్కంఠ ఎట్టకేలకు సోమవారం వీడింది. మేయర్ పీఠాన్ని కాంగ్రెస్ పార్టీ కైవసం చేసుకుంది. మేయర్గా ఉమారాణిని కాంగ్రెస్ అధిష్టానం ఎంపిక చేసింది. నగరంలో మొత్తం 60 డివిజన్లు…
