రాష్ట్రానికి నిధులు రాబట్టడమే లక్ష్యం
రహదారుల ప్రాజెక్టులపై గడ్కరీతో చర్చించా.. మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి వెల్లడి న్యూదిల్లీ, ప్రజాతంత్ర, జూన్ 26: కేంద్రం నుంచి తెలంగాణకు రావాల్సిన నిధులను సాధించడమే తమ లక్ష్యమని మంత్రి కోమటిరెడ్డి వెంకట్రెడ్డి తెలిపారు. అందుకోసమే వరుసగా కేంద్ర మంత్రులను కలుస్తున్నామని అన్నారు. రాష్ట్రంలోని వివిధ రహదారుల ప్రాజెక్టుల విషయమై దిల్లీలో కేంద్రమంత్రి నితిన్ గడ్కరీతో…
