నిరుద్యోగ భృతి ఏమైంది..
నిరుద్యోగుల పట్ల రాష్ట్ర ప్రభుత్వం నిర్లక్ష్యం తొమ్మిదేళ్లుగా డిఎస్సి ఎందుకు వేయలేదు ఇందిరా పార్క్ వద్ద నిరాహార దీక్షలో కేంద్ర మంత్రి, రాష్ట్ర బిజెపి చీఫ్ కిషన్ రెడ్డి హైదరాబాద్, ప్రజాతంత్ర, సెప్టెంబర్ 13 : రాష్ట్ర ఏర్పాటు అనంతరం ఎన్నో ఆశలు పెట్టుకున్న నిరుద్యోగులను కెసిఆర్ సర్కార్ మోసం చేసిందని కేంద్ర మంత్రి, రాష్ట్ర…
