చోక్సీ, నీరవ్ మోదీ కేసులో ఈడీ దర్యాప్తు

– చోక్సీ తనయుడు రోహన్కు కూడా సంబధం – దిల్లీ అప్పిలేట్ ట్రైబ్యునల్కు వివరాలు న్యూదిల్లీ, జనవరి 16: పంజాబ్ నేషనల్ బ్యాంకుకు రూ.వేల కోట్లు ఎగవేసి పారిపోయిన వ్యాపారవేత్త, ఆర్థిక నేరస్తుడు మెహుల్ చోక్సీ కేసుపై ఈడీ అధికారులు దర్యాప్తు చేస్తున్నారు. ఎనిమిదేళ్లుగా కొనసాగుతోన్న దర్యాప్తులో భాగంగా ఈడీ అధికారులు తాజాగా కీలక విషయం…
