సుడాన్ శిశువుకు పునర్జన్మనిచ్చిన నీలోఫర్ వైద్యులు

కృతజ్ఞతలు తెలిపిన తల్లి హైదరాబాద్, ప్రజాతంత్ర, డిసెంబర్ 31: సుడాన్ దేశానికి చెందిన ఓ పసి బిడ్డకు హైదరాబాద్లోని నీలోఫర్ హాస్పిటల్ డాక్టర్లు పునర్జన్మను ప్రసాదించారు. అత్యంత విషమ పరిస్థితుల్లో ఉన్న బాబుకు ట్రీట్మెంట్ అందించి, రోగాన్ని పూర్తిగా నయం చేశారు. సుమారు నెల రోజుల పాటు నీలోఫర్లో పూర్తి ఉచితంగా వైద్యం అందించారు. సుడాన్…
