కుమ్మెర ఘటనపై స్పందించిన ఎన్హెచ్ఆర్సి

– నాలుగు వారాల్లో నివేదిక అందించాలని ఆదేశం న్యూదిల్లీ, ఫిబ్రవరి 26: నాగర్కర్నూల్లో జరిగిన కుల వివక్ష దాడి, పోలీసుల నిర్లక్ష్యంపై జాతీయ మానవ హక్కుల కమిషన్ సీరియస్ అయ్యింది. ఘటనపై నాలుగు వారాల్లోగా నివేదిక ఇవ్వాలని జిల్లా యంత్రాంగాన్ని ఆదేశించింది. న్యాయవాది వినోద్ హిందుస్థానీ దాఖలు చేసిన ఫిర్యాదుపై స్పందించిన కమిషన్, నాగర్కర్నూల్ జిల్లా…
