109 మానవ హక్కుల ఉల్లంఘన కేసులపై విచారణ

~ సోమ, మంగళవారాల్లో ఎన్హెచ్ఆర్సీ బహిరంగ విచారణ హైదరాబాద్, ప్రజాతంత్ర, జూలై 27: జాతీయ మానవ హక్కుల కమిషన్ (ఎన్హెచ్ఆర్సీ) ఈనెల 28, 29 తేదీల్లో రాష్ట్రానికి చెందిన 109 మానవ హక్కుల ఉల్లంఘన కేసులను విచారించేందుకు హైదరాబాద్లో రెండు రోజులపాటు ప్రత్యేక బహిరంగ విచారణ చేపట్టనుంది. చైర్పర్సన్ జస్టిస్ వి.రామసుబ్రమణియన్, సభ్యులు జస్టిస్ (డాక్టర్)…
