వార్త సమాజాన్ని జాగృతం చేస్తుంది..!
జర్నలిస్టులు..కలం సైనికులు.. కొరోనా సమయంలో మీ సేవలు అమూల్యం. జర్నలిస్టుల నిధి ఏర్పాటు చేసి ప్రభుత్వం అండగా నిలిచింది. ఆరోగ్యం పట్ల జాగ్రత్త తీసుకోవాలి.. : మంత్రి హరీష్ రావు హైదరాబాద్, ప్రజాతంత్ర, మే 30 : జర్నలిజం అనేది ఒక పవిత్రమైన వృత్తి మాత్రమే కాదు.. సమాజం పట్ల ఒక బాధ్యత. ఆ బాధ్యత…
