నవ వధువు ఆత్మహత్య

– కుటుంబ సభ్యుల ఫిర్యాదుతో పోలీసుల దర్యాప్తు హైదరాబాద్, ప్రజాతంత్ర, ఏప్రిల్ 2: మియాపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలో నవ వధువు ఆత్మహత్య కలకలం రేపుతోంది. ప్రేమించి పెళ్లి చేసుకున్న నెల రోజులకే ఓ సాప్ట్వేర్ ఉద్యోగిని బలవన్మరణానికి పాల్పడింది. 2020లో సోషల్ మీడియా ద్వారా బీహార్కు చెందిన ఇషికా యాదవ్, మధ్యప్రదేశ్కు చెందిన నీరాజ్…
