Tag #new wellness centre #Warangal #central Minister Kishanreddy #informed by ‘X”

వరంగల్‌లో కొత్తగా వెల్‌నెస్‌ ‌సెంటర్‌

– ‘ఎక్స్ ‌’ వేదికగా కేంద్ర మంత్రి కిషన్‌ ‌రెడ్డి వెల్లడి హైదరాబాద్‌,‌ప్రజాతంత్ర,సెప్టెంబర్‌23: ‌వరంగల్‌లో కేంద్ర ప్రభుత్వం సైన్యాధారిత ఉద్యోగులు, పింఛన్‌ ‌పొందే పౌరులకు మరింత మెరుగైన వైద్య సౌకర్యాలు అందించడానికి కొత్త సెంట్రల్‌ ‌గవర్నమెంట్‌ ‌హెల్త్ ‌స్కీమ్‌ ‌వెల్‌నెస్‌ ‌సెంటర్‌ని ఆమోదించింది. ఈ సౌకర్యం ప్రధానంగా కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు, పింఛనర్‌లకు ఉపయోగపడనుంది. అయితే,…