Tag #new land titles #4000 farmers #Thirumalagiri Mandal #Ministers Ponguyleti

తిరుమలగిరిలో కొత్తగా 4వేల మందికి భూ పట్టాలు

– సర్వేలో 3వేల మంది అనర్హుల గుర్తింపు – మానవీయ కోణంలో భూ సమస్యలకు పరిష్కారం చూపాలి – రెవెన్యూ, అటవీ అధికారులు సమన్వయంతో పనిచేయాలి – రెవెన్యూ, హౌసింగ్‌ మంత్రి పొంగులేటి హైదరాబాద్‌, ప్రజాతంత్ర, సెప్టెంబర్‌ 16: పేద ప్రజలు దశాబ్దాల కాలంగా సాగుచేసుకుంటున్న భూములపై వారికి హక్కులు కల్పించే విషయంలో మానవీయ కోణంలో…