Tag #new judges #High court #central govt. issued gazette

హైకోర్టుకు నలుగురు కొత్త న్యాయమూర్తులు

– రాష్ట్రపతి ఆమోదముద్ర – గెజిట్‌ నోటిఫికేషన్‌ జారీ చేసిన కేంద్రం హైదరాబాద్, ప్రజాతంత్ర, జులై 28: రాష్ట్ర హైకోర్టుకు కొత్తగా నలుగురు న్యాయవాదులు అదనపు న్యాయమూర్తులుగా నియమితులయ్యారు. హైకోర్టు కొలీజియం సిఫార్సులను సుప్రీం కోర్టు కొలీజియం ఆమోదించి కేంద్ర ప్రభుత్వానికి నివేదించింది. కేంద్ర ప్రభుత్వ సిఫార్సులకు రాష్ట్రపతి ఆమోదముద్ర వేశారు. దీంతో సోమవారం కేంద్ర…