రెండేళ్ల ప్రజాపాలనలో తెలంగాణకు కొత్త దిశ

– రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి – రెండేళ్ల పాలనలో పదేళ్ల ప్రగతి సావనీర్ ఆవిష్కరణ హైదరాబాద్, ప్రజాతంత్ర, జనవరి 8ః రేవంత్ రెడ్డి నేతృత్వంలోని కాంగ్రెస్ ప్రభుత్వం మూడో వసంతంలోకి అడుగుపెట్టిందని, ఈ రెండేళ్లలో రాష్ట్రానికి ఒక స్పష్టమైన కొత్త దిశను చూపిస్తూ అభివృద్ధి–సంక్షేమాలకు సమాన ప్రాధాన్యతనిస్తూ ముందుకు సాగుతోందని రెవెన్యూ శాఖ మంత్రి…
