న్యూదిల్లీలోని తెలంగాణ భవన్లో హెల్ప్లైన్

– పశ్చిమ ఆసియాలోని మన పౌరుల కోసం.. న్యూదిల్లీ, ప్రజాతంత్ర, మార్చి 2: మధ్యప్రాచ్య (పశ్చిమ ఆసియా)లో నెలకొన్న పరిస్థితుల నేపథ్యంలో తెలంగాణ పౌరుల కోసం న్యూదిల్లీలోని తెలంగాణ భవన్లో 24/7 కంట్రోల్ రూమ్ను రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసింది. ముఖ్యమంత్రి ఎ.రేవంత్ రెడ్డి ఆదేశాల మేరకు న్యూదిల్లీలోని తెలంగాణ భవన్ సీనియర్ అధికారులు భారత…
