19న చీఫ్ జస్టిస్గా ఏకే సింగ్ ప్రమాణస్వీకారం

హైదరాబాద్, ప్రజాతంత్ర, జులై 15: తెలంగాణ హైకోర్టు నూతన ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్ అపరేశ్ కుమార్ సింగ్ (ఏకే సింగ్) ఈనెల 19న ప్రమాణస్వీకారం చేయనున్నారు. రాజ్భవన్లో మధ్యాహ్నం 12.30 గంటలకు గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ జస్టిస్ ఏకే సింగ్తో ప్రమాణస్వీకారం చేయించనున్నారు. కార్యక్రమానికి హైకోర్టు న్యాయమూర్తులు, శాసనమండలి చైర్మన్, శాసనసభ స్పీకర్, ముఖ్యమంత్రి ఎ.రేవంత్రెడ్డి,…
