నేర పరిశోధనలో కొత్త అధ్యాయం

– సీఐడీ విభాగంలో అత్యాధునిక కంప్యూటర్ ల్యాబ్ – షీ సైబర్ ల్యాబ్ ఆవిష్కరించిన డీజీపీ ఆనంద్ – డేటా విశ్లేషణలో విప్లవాత్మక మార్పులకు శ్రీకారం హైదరాబాద్, ప్రజాతంత్ర, జూన్ 12: సాంకేతిక పరిజ్ఞానం అభివృద్ధి చెందుతున్న తరుణంలో నేరాల స్వరూపం కూడా వేగంగా మారుతోందని, అలాంటి పరిస్థితుల్లో ఆధునిక సాంకేతికతను వినియోగించడమే సమర్థవంతమైన పోలీసింగ్కు…
