నేతన్నకు భరోసా” పథకం మార్గదర్శకాలు విడుదల

బడ్జెట్ లో 48.00 కోట్లు కేటాయించిన ప్రభుత్వం సంవత్సరానికి రెండు విడతలుగా నేత మరియు అనుబంధ కార్మికులకు అందనున్న వేతన ప్రోత్సాహకం తెలంగాణ చేనేత వస్త్రాలకు ప్రత్యేక లేబుల్ మంత్రి తుమ్మల నాగేశ్వర రావు హైదరాబాద్, ప్రజాతంత్ర,జూన్ 3: నేత కార్మికుల సంక్షేమానికి ఈ ప్రభుత్వం కట్టుబడి ఉందని, అందులోభాగంగానే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రకటించిన…
