వినూత్న బోధనా పద్ధతులు అవలంబించాలి

ఏఐసీటీఈ అడ్వైజర్ డాక్టర్ రాములు కిట్స్ వరంగల్ సందర్శన, అధ్యాపకులు, విద్యార్థులకు కీలక సూచనలు వరంగల్, ప్రజాతంత్ర, ఆగస్టు 18: ప్రపంచ వ్యాప్తంగా సాంకేతిక రంగం లో శరవేగంగా వస్తున్న మార్పులకు అనుగుణంగా అధ్యాపకులు వినూత్న బోధనా పద్ధతులను అవలంబించాలని, విద్యార్థి వ్యవస్థాపకులకు మార్గదర్శకత్వం వహించాలని, నాణ్యత-నైపుణ్యాలతో నడిచే విద్య సంస్కృతిని బలోపేతం చేయాలని ఏఐసీటీఈ…
