గాంధీ, నెహ్రూలపై దుష్ప్రచారం

– విష ప్రచారం చేస్తున్న బీజేపీ – మండిపడ్డ కాంగ్రెస్ నేత జగ్గారెడ్డి హైదరాబాద్, ప్రజాతంత్ర, డిసెంబరు 6: మహాత్మాగాంధీ, జవహర్ లాల్ నెహ్రూ టార్గెగా బీజేపీ నేతలు విష ప్రచారం చేస్తున్నారని కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. గాంధీ, నెహ్రూలపై విష ప్రచారం చేయాలని మొదటి నుంచి ప్రయత్నిస్తున్నారని…
