Tag NEET Controversy

అధికార మౌనం.. ప్రమాద సంకేతం

NEET Controversies, Ayodhya Temple Donation Allegations

నీట్ పరీక్షల వివాదాలు, అయోధ్య ఆలయ విరాళాల దుర్వినియోగ ఆరోపణలు,అవినీతి ఘటనలు..  ఇవి మూడు వేర్వేరు అంశాల్లా కనిపించవొచ్చు  ,  . కానీ పాలనా సామర్ధ్య దృష్టితో..జవాబుదారీ కోణం లో  పరిశీలిస్తే వీటన్నింటినీ కలిపే ఒకే ప్రశ్న ముందుకొస్తుంది. దేశ ప్రధాని ఎందుకు స్పందించడం లేదు ? ప్రజల్లో అనుమానాలు పెరుగుతున్నప్పుడు, వివాదాలు దేశవ్యాప్త చర్చకు దారి తీస్తున్నప్పుడు, ప్రభుత్వ అత్యున్నత నాయకత్వం మౌనం పాటిస్తే…

ధర్మేంద్ర ప్రదాన్ రాజీనామా ఎందుకు చేయరు?

“ప్రక్క దేశాలైన నేపాల్, శ్రీలంక, బంగ్లాదేశ్ లాంటి చోట్ల వచ్చిన జెన్ జెడ్ తిరుగుబాటు ప్రభావం భారతీయ యువత పై ఉంది.ఇదే సందర్భంలో కేంద్ర ప్రభుత్వం లో పేరుకుపోయిన అవినీతి మూలంగా కేంద్ర ప్రభుత్వం నిర్వహించే ప్రవేశ పరీక్ష పేపర్లు పదేపదే లీక్ కావడం, పరీక్షలు రద్దు కావడం.కొందరు విద్యార్థులు ఆత్మహత్యలు చేసుకోవడంతో విద్యార్థుల్లో అసహనం…

‘‌సుప్రీమ్‌’ ఆదేశాలతో నీట్‌ ‌తుది ఫలితాల వెల్లడి

61 నుంచి 17కు తగ్గిన టాప్‌ ‌ర్యాంకర్ల సంఖ్య •వెబ్‌సైట్‌లో ఫలితాలను విడుదల చేసిన ఎన్‌టిఎ న్యూదిల్లీ,జూలై25(ఆర్‌ఎన్‌ఎ): ‌నీట్‌ ‌యూజీ 2024 పరీక్ష వివాదం వేళ ఇటీవల సుప్రీంకోర్టు కీలక తీర్పు వెలువరించిన నేపథ్యంలో  ఫిజిక్స్ ‌విభాగంలోని ఓ ప్రశ్నకు ఒకటే సమాధానం ఉంటుందని నిపుణుల కమిటీ తేల్చడంతో దాని ఆధారంగా ఫలితాలను సవరించాలని ఆదేశించింది.…

నీట్‌ ‌పరీక్ష పేపర్‌ ‌లీక్‌ ‌నిజమే

కేవలం 155మంది మాత్రమే లబ్ది పొందారు మళ్లీ పరీక్ష నిర్వహించడం కుదరదు దీనిపై సిబిఐ విచారణ సాగుతుంది ‘సుప్రీమ్‌’ ‌చీఫ్‌ ‌జస్టిస్‌ ‌వైవి చంద్రచూడ్‌ ‌స్పష్టీకరణ న్యూదిల్లీ,జూలై23(ఆర్‌ఎన్‌ఎ): ‌నీట్‌ ‌ప్రశ్నపత్రం లీకైన మాట వాస్తవమేనని సుప్రీంకోర్టు  అభిప్రాయ పడింది. నీట్‌ అం‌శంపై విచారణ ముగియడంతో  సీజేఐ ధర్మాసనం మంగళవారం తీర్పు వెలువరించింది. నీట్‌ ‌మళ్లీ నిర్వహిం చాలన్న…