Tag neeraj murder caase

బేగంబజార్‌ ‌పరువు హత్య కేసులో మరొకరి అరెస్ట్

‌మహేశ్‌ ‌గోటియాను అదుపులోకి తీసుకున్న పోలీసులు హైదరాబాద్‌,‌మే23: నగరంలోని బేగంబజార్‌ ‌పరువు హత్య కేసులో మరొకరిని పోలీసులు అరెస్ట్ ‌చేశారు. పరారీలో ఉన్న  ఎ5 మహేష్‌ ‌గోటియ యాదవ్‌(21)‌ను వెస్ట్ ‌జోన్‌  ‌టాస్క్ ‌ఫోర్స్ ‌పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. పుణెలో మహేష్‌ అహియార్‌ ‌గోటియ యాదవ్‌ను అరెస్ట్ ‌చేశారు. ఈ కేసులో ఇప్పటికే నలుగురు నిందితులు…

You cannot copy content of this page