నగరంలో మరో పాస్పోర్టు కేంద్రం అవసరం

– రాయదుర్గ్ పాస్పోర్ట్ సేవా కేంద్రం ప్రారంభోత్సవంలో మంత్రి శ్రీధర్బాబు హైదరాబాద్, ప్రజాతంత్ర, సెప్టెంబర్ 16: హైదరాబాద్లో కొత్తగా మరో పాస్పోర్టు సేవా కేంద్రాన్ని ఏర్పాటు చేసేలా కేంద్రం చొరవ చూపాలనిఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్బాబు కోరారు. రాయదుర్గ్ పాస్పోర్టు సేవా కేంద్రాన్ని ఆయన మంగళవారం లాంఛనంగా ప్రారంభించారు. నగరం నలువైపులా వేగంగా…
